నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ లు

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలతో ముగిసాయి. గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి బలహీనత, విదేశీ మదుపుదారుల అమ్మకాలు మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. ఆటో, బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో అమ్మకాలు బాగా జరిగాయి. సెన్సెక్స్ 151 పాయింట్ల నష్టంతో 17151 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయి 5188 వద్ద ముగిసింది.

posted in: Business, National, News, News Update

Leave a Reply