పల్లె లో నిద్ర పోయిన భూమన

తిమ్మినాయుడుపాలెం దళితవాడలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. పల్లెనిద్రలో ప్రజాసమస్యలపై చర్చించారు. రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే దళితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

posted in: News, News Update, State

Leave a Reply