భారత్ 314/6: కోహ్లీ సెంచరీ,సెహ్వాగ్ సెంచరీ మిస్

శ్రీలంక జట్టుతో, మహింద రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వన్డే మ్యాచ్లో తలపడుతున్న భారత్ జట్టు క్రీడాకారుడు కోహ్లీ సెంచరీ చేశాడు. భారత్ జట్టు 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 314 పరుగులు చేసింది. సెహ్వాగ్ సెంచరీ మిస్ అయి 96 పరుగుల వద్ద అవుటవగా, కోహ్లీ 106 పరుగులు చేసి అవుటయ్యాడు. గంభీర్ 3 పరుగులకు, శర్మ 5 పరుగులకు అవుటయ్యారు. రైనా 50 పరుగులు,ధోనీ 35 పరుగులు చేశారు.

posted in: News, News Update, Sports

Leave a Reply