ఉత్తరాఖండ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పితోరాఘడ్ జిల్లా మడ్కట్ గ్రామంలో వరదనీటిలో చిక్కుకొని ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు. మరో 11 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బాధితులకోసం అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం
- దేశం
- July 20, 2020
లేటెస్ట్
- బండి సంజయ్ ర్యాలీకి అనూహ్య స్పందన
- జేఈఈ అడ్వాన్స్కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు
- కాంగ్రెస్ లో చేరికలు
- బీజేపీ, కాంగ్రెస్లవి అబద్ధపు హామీలు : సంజయ్ కుమార్
- లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : విజయలక్ష్మి
- కాంగ్రెస్ సర్కార్ అంటేనే.. కిసాన్ సర్కార్ : టి. జీవన్ రెడ్డి
- రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
- అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో హేమంత్ సోరెన్ భార్య
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఖాళీ : వివేక్ వెంకటస్వామి
- శభాష్ రాందాస్!
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా